కొనసాగుతున్న టీఆర్‌ఎస్ ఆందోళనలు.. హైవేల దిగ్భంధం

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-06 07:34:00  IST  )

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ అధి

కొనసాగుతున్న టీఆర్‌ఎస్ ఆందోళనలు.. హైవేల దిగ్భంధం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ అధికార పార్టీ నేతలు హైవేలపై నిరసన తెలుపుతున్నారు. నాగ్ పూర్, బెంగళూర్, విజయవాడ, ముంబై హైవేలను దిగ్భంధించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story