- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: తెలంగాణలో ముగ్గురు IAS అధికారులు బదిలీ
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సమాచార శాఖ కమిషనర్గా కోరం అశోక్ రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్గా ఆశీష్ సంగ్వాన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు ఆసక్తికరంగా మారాయి.
Also Read..
తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం
ఈ పండ్లును తొక్క తీసి తింటున్నారా..? అయితే పోషకాలు పోయినట్లే..
Next Story