బ్రేకింగ్: తెలంగాణలో ముగ్గురు IAS అధికారులు బదిలీ

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: తెలంగాణలో ముగ్గురు IAS అధికారులు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సమాచార శాఖ కమిషనర్‌గా కోరం అశోక్ రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు ఆసక్తికరంగా మారాయి.

Also Read..

తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం

ఈ పండ్లును తొక్క తీసి తింటున్నారా..? అయితే పోషకాలు పోయినట్లే..

Next Story

Most Viewed