- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తాం.. రాజాసింగ్కు బెదిరింపు కాల్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేసి రాజాసింగ్ వెల్లడించారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదని.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ చాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని.. దమ్ముంటే నేరుగా రావాలని.. లేకుంటే ఫోన్లు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Next Story