141 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్

by Dishafeatures2 |
141 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని 141 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజేపీ అంజన్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 141 మంది సీఐలను సివిల్ డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన పోలీసు అధికారులకు పోలీస్ బాస్ అభినందనలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజతలు తెలిపారు.


Next Story

Most Viewed