- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడిగడ్డకు చేరుకున్న సీఎం బృందం
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిది. హైదరాబాద్ నుంచి మంగళవారం బస్సుల్లో వచ్చిన సీఎం బృందానికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ బ్యారేజీలో కుంగిన పిల్లర్లు, బ్యారేజీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు. మరికాసేపట్లో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Next Story