MLC Kavitha ఇంటికి చేరుకున్న సీబీఐ బృదం.. విచారణ మొదలు!

by Dishanational2 |
MLC Kavitha ఇంటికి చేరుకున్న సీబీఐ బృదం.. విచారణ మొదలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కలవ్వకుంట్ల కవితను సీబీఐ బృందం విచారించనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ బృదం గెస్ట్ హౌస్ నుంచి కవిత ఇంటికి చేరుకుంది. రెండు వాహనాల్లో ఐదుగురు సీబీఐ అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు, అందులో ఓ మహిళా సీబీఐ అధికారిని ఉంది.

విచారణ కోసం కవిత ఇంట్లో ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ఐదుగురు సీబీఐ అధికారులు కవితను విచారించనున్నారు. సీబీఐ టీమ్‌తో డీఐజీ రాఘవేంద్ర తస్స ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఇంటికి లీగల్ ఎక్స్పట్స్, చేరుకున్నారు. లీగల్ ఒపీనియన్‌తోనే కవిత స్టేట్మెంట్ ఇవ్వనుంది.

Read More....

డీసీసీల‌పై స‌స్పెన్స్‌... వారంలోపు క్లారిటీ వ‌చ్చే ఛాన్స్‌..!

Next Story

Most Viewed