- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ.7 కోట్ల విలువ చేసే నగలతో కారు డ్రైవర్ పరార్
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బంగారం వ్యాపారి వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానికి బిగ్ షాక్ ఇచ్చాడు. రూ.7 కోట్ల విలువ చేసే నగలతో పరారయ్యాడు. ఈ సంఘటన సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. మాదాపూర్కు చెందిన రాధిక బంగారు నగల వ్యాపారం చేస్తోంది. మధురానగర్లో ఉంటున్న కస్టమర్కు చూపించేందుకు శుక్రవారం రాత్రి రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, డైమండ్ నెక్లెస్ను కారులో తీసుకొని వచ్చింది. రాధిక ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని అవకాశంగా చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story