ప్రజలకు హెచ్చరిక.. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

by Disha Web Desk 4 |
ప్రజలకు హెచ్చరిక.. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటు వేడిగాలులు వీస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశముందని తెలిపింది.



Next Story

Most Viewed