- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking News : రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ కల్లా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి తెలంగాణ సర్కార్ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7600 కోట్లు జమ చేయనున్నారు.
Next Story