Breaking News : రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

by Disha Web Desk 19 |
Breaking News : రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ కల్లా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ సర్కార్ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7600 కోట్లు జమ చేయనున్నారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. టీ-కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం....MLA సీతక్క సహా ఒకేసారి 13 మంది కీలక నేతలు రాజీనామా



Next Story

Most Viewed