- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2.73 శాతం డీఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1వ తేదీ నుండి ఇది లబ్ధి చేకూరనుంది. జనవరి పింఛన్తో కలిపి ఫిబ్రవరిలో డీఏ చెల్లించనుంది. ప్రభుత్వం మొత్తం 8 విడతల్లో డీఏ బకాయిలు చెల్లించనుంది.
Next Story