- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: 17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించిన టీ-కాంగ్రెస్
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా టీ-కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న అధికార పార్టీ.. కనీసం 14 సీట్లలోనైనా జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
టీ- కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు వీరే
ఖమ్మం-పొంగులేటి,
నల్గొండ-ఉత్తమ్కుమార్రెడ్డి
కరీంనగర్-పొన్నం
పెద్దపల్లి-శ్రీధర్బాబు
వరంగల్-రేవూరి ప్రకాష్రెడ్డి,
మహబూబాబాద్-తుమ్మల
హైదరాబాద్- ఒబెదుల్లా కొత్వాల్
సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
ఆదిలాబాద్- సీతక్క
జహీరాబాద్-దామోదర్ రాజనర్సింహ
నిజామాబాద్- సుదర్శన్ రెడ్డి
మెదక్-కొండా సురేఖ
నాగర్కర్నూల్-జూపల్లి
మహబూబ్నగర్-సంపత్,
చేవెళ్ల- వేం నరేందర్ రెడ్డి
మల్కాజ్గిరి- మైనంపల్లి