- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Khairatabad Ganesh : ఫలించిన పోలీస్ వ్యూహం.. గంగమ్మ ఒడికి బడా గణపతి
by Disha Web Desk 2 |
X
దిశ, సిటీ బ్యూరో: వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడిని అనుకున్న సమయానికి నిమజ్జనానికి తరలించడంలో పోలీసుల వ్యూహం ఫలించింది. ఉదయం ఏడు గంటలకు నిమజ్జనం కోసం తరలిన గణనాథుడు ఒంటిగంట కల్లా ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్-4 చేరుకున్నాడు. చివరి సారి భారీ గణనాథుడి నిమజ్జనం తిలకిచడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి నిమజ్జనం నిమిత్తం బయలుదేరిన పలు మండపాలు ట్యాంక్బండ్ పై ఇంకా క్యూ కట్టి ఉన్నాయి. క్రమంగా సాగర తీరం జనసంద్రం అవుతుంది. సరిగ్గా 01:30 గంటలకు బడా గణపతి నిమజ్జనం పూర్తయింది.
Next Story