అతిథులను ఆశ్చర్యపరిచిన విద్యార్థులు (ఫొటోస్)

by Disha Web Desk 2 |
అతిథులను ఆశ్చర్యపరిచిన విద్యార్థులు (ఫొటోస్)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో విద్యార్థులు తమలోని ప్రతిభ కనభర్చారు. మంగళవారం మాక్ధూమ్ నగర్ నాగార్జున హైస్కూల్‌లో సైన్స్ ఫెస్ట్ జరిగింది. ఈ ఫెస్ట్‌లో దాదాపు 300 మంది పిల్లలు పాల్గొని 220 ప్రాజెక్ట్‌లను తయారు చేశారు. ప్రాజెక్ట్‌లను చూడటానికి వచ్చిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేలాగా ఎంతో సృజనాత్మకంగా నమూనాలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో BN రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్), వర ప్రసాద్(ట్రెజేరర్ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక), కిషన్ రావు నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్‌లు విద్యార్థులను అభినందించారు.









Next Story