- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీ పెద్దలతో వాట్సప్ చాట్.. TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సిట్.. విచారణలో నిందితుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు రామచంద్రభారతి, నందకూమార్ ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాట్ సంభాషణ వివరాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సప్ సంభాషణలో కీలక వివరాలు సేకరించిన సిట్.. ఈ వివరాలను హైకోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా ఢిల్లీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కూడా సిట్ కోర్టుకు సమర్పించింది. అయితే, ఢిల్లీ పెద్దలతో నిందితులు చేసిన వాట్సప్ చాట్ సిట్ చేతికి చిక్కడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE
కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?
Next Story