- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి KTRకు షాక్.. సిరిసిల్లలో కాంగ్రెస్ ముందంజ
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు షాక్ తగిలింది.

X
దిశ, వెబ్డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు షాక్ తగిలింది. తొలి రౌండ్లో 265 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ నిలిచింది. సిరిసిల్లలో కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ తరఫున రాణి రుద్రమ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉండగా కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు ఆధిక్యంలో ఉన్నారు.
Next Story






