- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీకేర్ ఫుల్ : తెలంగాణలో వడదెబ్బతో ఏడుగురు మృతి
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో భానుడు భగ భగలతో తన ప్రతాపం చూపెడుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేకా చాలా మంది అస్వస్థకు గురి అవుతున్నారు. అంతే కాకుండా ఎండ వేడికి రాష్టవ్యాప్తంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story