నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగనాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయట పడినట్లు స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరిగిందని ఇవాళ ఓ ఆడియోతో మీడియాకు తెలిపారు.

Next Story

Most Viewed