- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
by Muthe.Rajitha |
శాసనమండలి ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : శాసనమండలి ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. మంగళవారం నామినేషన్ల పరిశీలనను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి చేపట్టారు. ఆరు గురు అభ్యర్థులు నామినేషన్ ఫారాలను సరియైన విధంగా పూర్తి చేయకపోవడంతో వాటిని తిరస్కరించినట్లుగా ప్రకటించారు. బరిలో ఐదుగురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్కు చెందిన ముగ్గురు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ లు ఉన్నారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా గురువారం ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం తరువాత ఎన్నికైనట్లుగా వారికి దృవీకరణ పత్రాలను అందిస్తారు. వీరు మార్చి 30వ తేదీ నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు.
Next Story






