- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్ డిపో మేనేజర్ ఆఫీసు ఎదుట ఆర్టీసీ కార్మికుడు దామోదర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అన్యాయంగా తనను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాడు. కాగా, కార్మికుడు దామోదర్ గత 20 ఏళ్లుగా ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నట్లు సమాచారం. గమనించిన తోటి కార్మికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story