- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహుజనులకు అన్యాయం.. బడ్జెట్పై ఆర్ఎస్పీ సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్లో బహుజనులకు మరోసారి అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో ధర్మారం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ ఎస్పీ బడ్జెట్ పై స్పందించారు. జనాభాలో సగమున్న బీసీలకు బడ్జెట్ లో కేవలం మూడు శాతం మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. 1.5 లక్షల కోట్లు కేటాయించాల్సిన చోట కేవలం రూ.6 వేల కోట్లు ఇచ్చి వివక్ష చూపారని ఆరోపించారు. బీఎస్పీ పెరుగుతున్న ఆదరణను చూసే ఎస్సీలకు రూ.36 వేల కోట్లు కేటాయించారన్నారు. అయితే దళితబంధు పథకానికి గతేడాది కేటాయించిన రూ.17 వేల కోట్లు ఎవరికి పంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story