- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరం'
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బైపోల్ నేపథ్యంలో సీపీఐ పార్టీ టీఆర్ఎస్తో చేతులు కలపడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్ణకరమన్నారు. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు పేదల కోసం వాళ్లు చేసిన పోరాటాలు వృథా అయ్యాయని విమర్శించారు. ఉప ఎన్నిక కారణంగా ప్రతినిధులు అమ్ముడుపోయారని, వాళ్లు పార్టీ ద్రోహులు అని మండిపడ్డారు. ఎవరు పార్టీని వీడినా తాము పేదల పక్షానే ఉంటామని, పోడు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
Next Story