- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ 12 మంది ఎమ్మెల్యేలను పాతరేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పినపాక కాంగ్రెస్ కార్యాలయం స్థల వివాదంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు హద్దు మీరి వ్యవహరించారని అన్నారు. అధికారం ఉందని అతిగా వ్యవహరిస్తే.. తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా పాతరేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. కాంగ్రెస్లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Next Story