గండిపేట్ చెరువులో యువకుడు గల్లంతు ..

by Taduka Kalyani |

హిమాయత్‌నగర్‌లోని మైసమ్మ దేవాలయం సమీపంలో గండిపేట్ చెరువులో గల్లంతైన నేపాల్‌కు చెందిన ఓం బహదూర్ (28) కోసం మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్డీఆర్ఎఫ్ , 3వ బెటాలియన్ బృందాలు సోమవారం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

గండిపేట్ చెరువులో యువకుడు గల్లంతు ..
X

దిశ, మొయినాబాద్ : హిమాయత్‌నగర్‌లోని మైసమ్మ దేవాలయం సమీపంలో గండిపేట్ చెరువులో గల్లంతైన నేపాల్‌కు చెందిన ఓం బహదూర్ (28) కోసం మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్డీఆర్ఎఫ్ , 3వ బెటాలియన్ బృందాలు సోమవారం విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అయితే సాయంత్రం వరకు యువకుడి ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story