- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్టీఐ ని ఆశ్రయించిన యువకుడు
by Disha Web Desk 20 |
X
దిశ, యాచారం : మండలంలోని మాల్ గ్రామానికి చెందిన యువకుడు పల్లపు విజయ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమాచారహక్కు అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ గ్రామంలో కొన్ని ఇంటి నిర్మాణాల కోసం ఆ ఇంటి నెమ్బర్ లు ఎలా ఇచ్చారు అనే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 4న కోరారు.
దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఆ కార్యదర్శి పట్టించుకోవడంలేదని అన్నారు. ఎలాంటి వివరాలు ఇవ్వలేదని అందుకే సమాచారహక్కు భవన్ ని ఆశ్రయించానని దాని విషయమై ఫిర్యాదు చేశానని తెలిపారు.
- Tags
- Rangareddy
- RTI
Next Story