- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి వినతి..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి వినతి..
by Disha Web Desk 20 |
X
దిశ, బడంగ్పేట్ : జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా పెంపొందించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి జల్పల్లి కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపుశంకర్లు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి వరకు మాత్రమే ఉందని వివరించారు. 5వ తరగతి అనంతరం స్థానిక విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం సుధూర ప్రాంతాలకు వెళ్లాళ్సి వస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపధ్యంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Next Story