- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'దిశ' నిర్దేశం చేస్తోంది.. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
దిశ, పరిగి : 'దిశ' పత్రిక అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తన నివాసంలో ఆదివారం 'దిశ' పత్రిక 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రిక 'దిశ' అని కొనియాడారు. 'దిశ' పత్రిక సమస్యలను ఎత్తి చూపుతూ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలను చూపిస్తుందన్నారు. పోటీ పత్రికలకు ధీటుగా నిలుస్తూ డిజిటల్ రంగంలో తక్కువ కాలంలో తనదైన ముద్ర సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. ఈ 'దిశ'పత్రిక క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవింద్ రావ్, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు,'దిశ' పరిగి నియోజవకవర్గ ఇంచార్జి పొతెదార్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.