- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రావణదహనం చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
by Disha Web Desk 20 |
X
దిశ, పరిగి : పరిగిలో బుధవారం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దసరా పండగ సందర్భంగా ఆనవాయితిగా వస్తున్న ఆచారం ప్రకారం మేళతాళాలతో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, కొప్పుల అనిల్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు పరిగి పెద్దలు, పురోహితులు సిద్ధాంతి పార్థసారథి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం 10 తలలతో ఏర్పాటు చేసిన రావణాసురుడి బొమ్మను బాణాసంచాలతో దహనం చేశారు.
Next Story