- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వేదాద్రి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. అప్పటి నుంచే..
by Web Desk |
X
దిశ, తలకొండపల్లి : వెల్జాల్ గ్రామంలో శనివారం నుంచి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 19-2-2020 శనివారం రోజున స్వామి వారికి లక్ష పుష్పార్చన, 20-2-2022 ఆదివారం ఉదయం 11 గంటలకు లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా 21-2-2022 సోమవారం రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమం సమాప్తం జరుగుతుంది. అనంతరం మహా నీరాజనం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. కావున వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.
Next Story