- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శివ..శివ.. పండ్ల ధరలకు రెక్కలు..
by Disha Web Desk 20 |
X
దిశ, పరిగి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షచేపట్టే భక్తులకు పండ్ల ధరలు చుక్కలు చేపిస్తున్నాయి. దీక్షకోసం ప్రత్యేకంగా అవసరమయ్యే కజూర్ కిలో 200 వందలు గరిష్ట ధర పలికింది. పండగ కోసం హైవే రోడ్డు పొడుగునా పండ్ల వ్యాపారులు టెంట్లు వేసి మరీ పండ్లు విక్రయిస్తున్నారు.
తోపుడు బండి మొదలు టెంట్లు వేసిన దుకాణాలు అన్నీకలిపితే పరిగి మున్సిపల్ లోనే 100కు పైగానే దుకాణాలు వెలిసాయి. ఓ వైపు పండగ మరో వైపు పరిగిలో శుక్రవారం మార్కెట్ కావడంతో జనాలతో కిటకిటలాడింది. పండ్ల వ్యాపారులకు పండగ గిరాకీ పుల్ గా ఉండటంతో రోజు వారి రేట్ల కంటే పెంచి విక్రయించారు. అంగూర్ కిలో 100, ఆపిల్స్ వందకు నాలుగు, ఖర్జూజా 60 కిలో, సంత్ర కేజీ 100, అరటిపండ్లు డజనుకు 80, దానిమ్మ వందకు 5, తర్బూజ్ ( రెడ్ దీ ) 20 కిలో చొప్పున విక్రయించారు.
Next Story