దిశ ఎఫెక్ట్ ఆగని రేషన్ దందా స్టోరికి స్పందించిన ఎస్సై

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్ ఆగని రేషన్ దందా స్టోరికి స్పందించిన ఎస్సై
X

దిశ, దౌల్తాబాద్: మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో గురువారం రాత్రి నిలువ ఉన్న దాదాపు 4క్వింటాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్ తెలిపారు. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బాలపోల బాలు ముదిరాజ్ ఇంట్లో అక్రమంగా నిల్వ రేషన్ బియ్యం ఉన్నాయని పక్కా సమాచారం అందడంతో దౌల్తాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్, పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో అక్రమంగా నిలువ ఉన్న 8బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

Read More..

వ్యవసాయం చేస్తున్న రోబోలు! కూలి డబ్బుల బదులు ఛార్జింగ్ పెడితే చాలు.


Read More..

రూ.14 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర



Next Story

Most Viewed