- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajiv Gandhi International Airport కు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈ–మెయిల్ వచ్చింది.

X
దిశ, గండిపేట : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈ–మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆదివారం ఉదయం 6:23 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈమెయిల్ వచ్చింది. ఎయిర్ పోర్టు బిల్డింగ్ సమీపంలో బాంబులు పెట్టామని అందులో ఉంది. ఈ మేరకు భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై ఎయిర్పోర్టు బిల్డింగ్ తో పాటు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






