ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం

by Batti.Sumithra |

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం
X

దిశ, కుల్కచర్ల : ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 11 కేవీ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమౌళి, మరొక ఇద్దరు రైతులకు చెందిన మూడు గడ్డివాములకు మంటలంటుకున్నాయి. మూడు గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.40,000 నష్టం జరిగిందని రైతులు వాపోయారు.

Next Story