- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒక్కపైసా ఇవ్వడంలేదు.. ప్రధాని మోదీపై కేకే ఫైర్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన ఆరోపణలు అసత్యాలు అని కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీనే సహకరించడంలేదని ఆరోపించారు. విభజన హామీలను సైతం మర్చిపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని కేకే వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమారే బీఆర్ఎస్ గెలుపునకు బాటలని కే కేశవరావు తెలిపారు.
Also Read..
Next Story