టీఆర్ఎస్ అధినేత కవితకు కోర్టు సమన్లు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-12 11:56:13  IST  )

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్‌రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసు నమోదైంది.

టీఆర్ఎస్ అధినేత కవితకు కోర్టు సమన్లు
X

దిశ, కామారెడ్డి: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్‌రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో 12 మందిపైనా యూ/సెక్షన్ 147&74(ఏ) రైల్వే యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా కోర్టుకు హాజరు కావాలని కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో అటెండ్ కావాలని సమన్లలో పేర్కొన్నారు.

ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. పార్టీ బలోపేతంపై ఫోకస్

Next Story