- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించిందన్నారు. కానీ అది ఫలించకపోవడంతో యాత్ర ప్రభావం పెరిగిందన్నారు. భారత్ జోడో అనే ఆలోచన దేశ ప్రజలందరికి హృదయాల్లో ఉన్నందునే యాత్ర విజయవంతంగా పూర్తి అయిందన్నారు. ఆయన ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Next Story






