అర్చకులకు గౌరవ భృతి.. ఆర్ఎస్పీ రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 4 |
అర్చకులకు గౌరవ భృతి.. ఆర్ఎస్పీ రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని అర్చకులకు సీఎం కేసీఆర్ రూ.2500 నుంచి రూ. 5000 వేలకు గౌరవ భృతి పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గౌరవ భృతి పెంపుపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యం అన్ని మతాలను, కులాలను సమానంగా చూడాలని అన్నారు. ఈ క్రమంలో అర్చకుల లాగే అన్ని బహుజన దేవాలయాల పూజారులకు, మసీదుల్లో మౌజం, ఇమాంలకు, చర్చి పాస్టర్లకు కూడా గౌరవ భృతి రెగ్యులర్‌గా ఇవ్వాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

Read More: కరోనా టైంలో ఫేమస్ అయిన సీనియర్ జర్నలిస్ట్ రాహుల్‌కు ప్రభుత్వంలో కీలక పోస్ట్?


Next Story

Most Viewed