- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోలీసుల ఆధీనంలోకి సభా ప్రాంగణం
by Disha Web Desk 4 |
X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భైంసా ఎఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సభా స్థలి వద్ద పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. సభ స్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఠాణాకు తరలించారు. సభా స్థలికి వెళ్లే మార్గంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ కాస్తున్నారు.
Next Story