- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మార్చి 3 నుంచి పోలియో చుక్కలు..
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీన పల్స్పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 3,4,5 తేదీల్లో చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి అనేక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి.. పోలియో చుక్కలు వేయనున్నారు.
ఈ మేరకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల అయ్యింది. ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం పోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం.. అంటూ పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండని పిలుపునిచ్చారు. రెండు చుక్కలు వేయించండి.. పోలియో పై విజయం సాధించండి.. అని పేర్కొన్నారు.
Next Story