- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD: జనసేన ఆఫీస్లో పవన్ కల్యాణ్.. త్వరలోనే వాళ్లను కలుస్తానని హామీ
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించారు. అక్టోబర్లో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించి ప్రణాళికలు రూపొందించారు. సోషల్ మీడియా-శతఘ్ని క్రియాశీలక సభ్యులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. సోషల్ మీడియా టీమ్లతో జిల్లాల వారీగా సమీక్షలు జరుపనున్నట్లు తెలిపారు.
శరనవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో సరస్వతి దేవి పూజ చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనంతరం పార్టీ నాయకులు, కేంద్ర కార్యాలయ నిర్వాహకులతో సమావేశమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. (2/2) @PawanKalyan pic.twitter.com/y5pWJvDOgT
— JanaSena Party (@JanaSenaParty) September 30, 2022