- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠ పోరులో మాధవి లత పై ఒవైసీ గెలుపు.. మెజారిటీ ఎంతంటే..?
by Malleboina Mahesh |
2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ రాజకీయాలు మొత్తం హైదరాబాద్ వైపు మళ్లాయి.

X
దిశ, వెబ్డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ రాజకీయాలు మొత్తం హైదరాబాద్ వైపు మళ్లాయి. బీజేపీ, ఎంఐఎం మధ్య పోటా పోటిగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే చర్య దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా మాధవి లత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒవైసీని ముచ్చెమటలు పట్టించింది. మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగిన మాధవి లత.. ఆ తర్వాత తన ఆధిక్యాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో ఒవైసీ బీజేపీ అభ్యర్థి పై ఏకంగా 3,15,811 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఇది అతనికి వరుసగా ఐదో విజయం కావడం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతుంది. అలాగే అధికార కాంగ్రెస్ కూడా 8 స్థానాల్లో విజయం సాధించింది.
Next Story






