మాయమైన కోటిన్నర తిరిగి రైతుల ఖాతాల్లో జమ

by Naga Rani Yarlagadda |

టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ హుస్సేన్ బాషాను మంగళవారం రైతులు సన్మానించారు.

మాయమైన కోటిన్నర తిరిగి రైతుల ఖాతాల్లో జమ
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ హుస్సేన్ బాషాను మంగళవారం రైతులు సన్మానించారు. 30 మంది రైతుల బ్యాంకు ఖాతాల నుంచి మాయమైన కోటి యాభై లక్షల రూపాయలను టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి బ్యాంకు అధికారులతో మాట్లాడి తిరిగి రైతుల అకౌంట్లలో జమ చేయించారు. ఇందుకుగాను ఆయనతోపాటు మేనేజర్​ను రైతులు అభినందించారు.

Next Story