- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సామాన్య ప్రజలకు షాక్.. ఏకంగా రూ.70 పెరిగిన వంటనూనె ధర
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులకు 'ఆయిల్' షాక్ తగిలింది. వంటనూనె ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఆయిల్ కొనాలంటేనే జంకుతున్నారు. గత నెలరోజులోనే ఏకంగా రూ.70 వంటనూనె ధర పెరిగింది. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉంది. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో దిగుమతి తగ్గిపోయింది. దీని వల్ల వంటనూనెకు డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Next Story