- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ ఒకే ఒక్కడని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. టీడీపీని స్థాపించి నిరుపేదల సంక్షేమానికి అనేక సంక్షమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 2 రూపాలయకు కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపులు నింపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పేటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజారంజక పాలనను అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని, ఆయన నటన అనన్యసామాన్యమని కొనియాడారు.
Read More..
బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ NTR ఫ్లెక్సీల తొలగింపు కలకలం
Next Story