ఆ రైల్వే స్టేషన్ కు త్వరలోనే ఐదు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు..

by Disha Web Desk 20 |
ఆ రైల్వే స్టేషన్ కు త్వరలోనే ఐదు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు రైల్వే మంత్రికి లేఖలు రాశారు. ఎంపీ అరవింద్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారు. దీంతో ఎంపీ అరవింద్ సంబంధిత అధికారులకు, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed