రోడ్డు ప్ర‌మాద బాధితుడిని ప‌రామ‌ర్శించిన మున్సిప‌ల్ చైర్మ‌న్

by Ratna Kumari |

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ 5 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోహిద్ గత రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్ర‌మాద బాధితుడిని ప‌రామ‌ర్శించిన మున్సిప‌ల్ చైర్మ‌న్
X

దిశ‌, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ 5 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోహిద్ గత రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అత‌న్ని హైద‌రాబాద్ త‌ర‌లించారు. హైదరాబాదులోని జిమ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు మొహిద్. ఈ విష‌యం తెలుసుకున్న ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

Next Story