- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టుకు ఆటో ఢీకొని వ్యక్తి మృతి
by velandi.Saikiran |
మండలంలోని బట్టాపూర్ శివారు, తొర్తి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు

X
దిశ, ఏర్గట్ల : మండలంలోని బట్టాపూర్ శివారు, తొర్తి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏర్గట్ల నుండి నిర్మల్ వైపు వెళ్తున్న AP01X7741 నంబర్ ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో నిర్మల్ పట్టణానికి చెందిన పోగుల సత్యనారాయణ (48) తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహానికి శవపంచనామ నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పడాల రాజేశ్వర్ తెలిపారు.
Next Story






