మాల‌ల ర‌ణ‌భేరీ ని విజ‌య‌వంతం చేయాలి : అగ్గు క్రాంతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : మాల‌ల ర‌ణ‌భేరీ ని విజ‌యవంతం చేయాల‌ని ఆలూర్ మండ‌ల అధ్య‌క్షుడు అగ్గు క్రాంతి పిలుపునిచ్చారు. ఆయ‌న నిజామాబాద్ లో మాల మహానాడు

మాల‌ల ర‌ణ‌భేరీ ని విజ‌య‌వంతం చేయాలి : అగ్గు క్రాంతి
X

దిశ, ఆలూర్ : మాల‌ల ర‌ణ‌భేరీ ని విజ‌యవంతం చేయాల‌ని ఆలూర్ మండ‌ల అధ్య‌క్షుడు అగ్గు క్రాంతి పిలుపునిచ్చారు. ఆయ‌న నిజామాబాద్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 23న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరగనున్న మాలల రణ‌ బేరిని విజ‌య‌వంతం చేయాల‌ని.. సమాజానికి విజ్ఞప్తి చేశారు. మాలల ఐక్యత, ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న ఈ భారీ ర‌ణ‌భేరీ కి అన్ని మండలాల నుంచి విస్తృత స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టాలని జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అగ్గు క్రాంతి, జిల్లా జాయింట్ సెక్రటరీ పెండ ఉదయ్ పాల్గొన్నారు.

Next Story