- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ తిరుమల దేవస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
by Malleboina Mahesh |
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానమునకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు.

X
దిశ, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానమునకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదనంతరం శ్రీదేవి - గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు.
Next Story






