- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత సంచారం
by Disha Web Desk 1 |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో చిరుత పట్టపగలు జన సంచారంలోకి అడుగు పెట్టింది. ఏకంగా అటవీ ప్రాంతం ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం పూట చిరుత సంచారం భయాందోళన కలిగించింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత పులి రావడంతో విద్యుత్ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సబ్ స్టేషన్ లోకి వెళ్లి చిరుత బారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. సబ్ స్టేషన్ సమీపంలో జనావాస ప్రాంతం కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు.
Next Story