- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదం.. చల్మెడ యువకుడు మృతి
by Ratna Kumari |
నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన యువకుడు సంగేపు శేఖర్ (28 ) కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

X
దిశ, నిజాంపేట : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన యువకుడు సంగేపు శేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ బిక్కనూరు లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వస్తున్న క్రమంలో అతివేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రజిత, కుమారుడు ఉన్నారు.
Next Story






